AlluriSeetharamaraju

Jul 12, 2023 | 23:32

ప్రజాశక్తి-హుకుంపేట:ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పి.ఓ వి.అభిషేక్‌ హెచ్చరించారు.

Jul 12, 2023 | 12:27

మన్యం : నిన్న జరిగిన టిడిపి బస్‌ యాత్ర తుస్‌ యాత్ర అయింది అని ప్రజలు అనుకుంటున్నారు అని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు.

Jul 10, 2023 | 23:59

ప్రజాశక్తి హుకుంపేట:గడప గడప కార్యక్రమంలో గ్రామ సమస్యలు పట్టవా అని ప్రజలు వాపోతున్నారు. మండలంలోని పట్టం పంచాయతీ గ్రామంలో సోమవారం గడపగడప కార్యక్రమం నిర్వహించారు.

Jul 10, 2023 | 23:57

ప్రజాశక్తి-పెదబయలు:మండలకేంద్రంలో సీతగుంట పంచాయతీ వారపు సంతలో 280 కేజీల గంజాయి పట్టుబడినట్లు స్థానిక ఎస్‌ఐ పులి మనోజ్‌ కుమార్‌ సోమవారం విలేకర్లకు తెెలిపారు.

Jul 10, 2023 | 23:56

ప్రజాశక్తి-పాడేరు:తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు

Jul 10, 2023 | 16:45

గ్రామ గ్రామాల నుంచి కదిలి వచ్చిన అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, అల్లూరి జిల్లా కేంద్రంలో ఐటిడిఏ ఎదుట బైఠాయింపు ధర్నా 

Jul 10, 2023 | 15:35

ప్రజాశక్తి-రాజవొమ్మ్మంగి : తన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సోమవారం అల్లూరి జిల్లా రంపచోడవరంలో అంగన్వాడీలు కదం తొక్కారు.

Jul 10, 2023 | 11:56

పార్వతీపురం (మన్యం) : విద్యార్థి దశలోనే అవకాశాలు కాలరాస్తున్న ప్రభుత్వం మేలుకోవాలని, పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట

Jul 09, 2023 | 23:53

ప్రజాశక్తి-అనంతగిరి:విజయనగరం రాజులు గిరిజనుల భూములు . వందలాది ఎకరాలు స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో.

Jul 09, 2023 | 23:52

ప్రజాశక్తి-పాడేరు:క్షణికావేశంతోనే గిరిజన యువకుడు కొండపల్లి కొండలరావు తన నాటు తుపాకీతో మెడ వద్ద కాల్చుకొని ప్రాణాలు బలి తీసుకున్నాడని పాడేరు పోలీస్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సుధాకర్‌,

Jul 09, 2023 | 23:51

ప్రజాశక్తి -పాడేరు: ఏజెన్సీలో అంగన్‌వాడీలు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

Jul 09, 2023 | 12:39

ప్రజాశక్తి-పాడేరు (మన్యం) : మన్య ప్రజల ఆరాధ్య దేవత, భక్తుల కొంగు బంగారం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి శాకాంబరి మహోత్సవం ఆదివారం పాడేరులో అతి వైభవంగా నిర్వహించ