ప్రజాశక్తి-అరకులోయ రూరల్: మండలంలోని సుంకరమెట్ట గ్రామంలో గత నెల 5న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు దొంగలను అరెస్టు చేసినట్లు అల్లూరి జిల్లా ఏఎస్పి కె.ధీరజ్ తెలిపారు.
ప్రజాశక్తి-పాడేరు: కరువు ప్రాంతాలలోని వర్షా భావ పరిస్థితులలో పంట నష్టపోయిన రైతులకు వై.యస్.ఆర్ ఉచిత పంట బీమా పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన
ప్రజాశక్తి-అల్లూరి : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం వలన పాడేరు ఐటిడిఎ పిఓ స్పందించి వెంటనే అరకు వేలి డిగ్రీ కళాశాల పాత భవనం మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కే.కొండమ్మ, స్థానిక సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అరకు సంతబయలు