ప్రజాశక్తి -అరకులోయ రూరల్:గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడు ముత్తెం రవి(30)ను శుక్రవారం అరెస్టు చేసినట్లు అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రుద్రశేఖర్ తెలిపారు.
ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలని, బదిలీ కాబడిన ఉపాధ్యాయులకు జీతాలు తక్షణఘే చెల్లింపులు
ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో మారుమూల పల్లెలకు కూడా మెరుగైన వైద్య సేవలు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు.
ప్రజాశక్తి- అనంతగిరి:మండలంలో మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధే దిశగా జిల్లా పరిషత్ నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందని జెడ్పిటిసి డి.గంగరాజు పేర్కొన్నారు.