AlluriSeetharamaraju

Jul 17, 2023 | 23:57

ప్రజాశక్తి-పాడేరు: 14,15వ ఆర్థిక సంఘం నిధులు కాజేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లోని గిరిజన సర్పంచులు డిమాండ్‌ చేశారు.

Jul 17, 2023 | 23:56

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మారుమూల ప్రాంతమైన కుంతుర్ల పంచాయతీ బర్రేమామిడి గ్రామంలో మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామ ప్రజలు డిమాండ్‌ చేశ

Jul 17, 2023 | 23:54

ప్రజాశక్తి-అనంతగిరి:ఇటీవల కురుస్తున్న వర్షాలతో మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలు విజృభిస్తున్నాయి.

Jul 17, 2023 | 15:06

సీజన్లో విత్తనాలు వేయకపోతే పంటలు ఎలా పండించాలని రైతులు డిమాండ్...

Jul 16, 2023 | 23:23

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌:గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భవన నిర్మాణ కార్మికుడు కొర్ర శ్రీను విశాఖపట్నం కేజీహెచ్‌ లో అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో

Jul 16, 2023 | 23:22

ప్రజాశక్తి-అనంతగిరి:మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Jul 16, 2023 | 23:19

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌:గిరిజన ప్రాంతాల్లో వెదురు కొమ్ముల సీజన్‌ ప్రారంభమైంది. వెదురు చెట్ల మొదల చిగుళ్లను గిరిజనులంతా పూర్వం నుంచి వెదురు కొమ్ములుగా పిలుస్తుంటారు.

Jul 15, 2023 | 23:46

ప్రజాశక్తి -హుకుంపేట:2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలని అల్లూరి జిల్లా ఎస్‌టీ సెల్‌ అధికార ప్రతినిధి పట్టిబోయిన శంకర్‌ నాయుడు పిలుపునిచ్చినిచ్చారు.

Jul 15, 2023 | 23:45

ప్రజాశక్తి-జి.మాడుగుల:అంగన్వాడీ లబ్దిదారులైన గర్భిణీలు, బాలింతలకు టేక్‌ హౌమ్‌ రేషన్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో జి.

Jul 15, 2023 | 23:44

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:గిరి పోషణ కార్యకర్తలకు 17 నెలల బకాయి జీతాలు చెల్లించాలని మండల కేంద్రంలో శనివారం సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

Jul 15, 2023 | 00:19

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి మహిళలపై దాడులు, హింస రోజు రోజుకు పెరుగుతున్నాయని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు వివి జయ, గిరిజన మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్