ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని తూటంగి పంచాయితీ గేదెలబందలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్యశిబిరం నిర్వహించారు. 390 మందికి వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో కించాయిపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో నిలిచిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వైస్ ఎంపీపీ పాటుబోయి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి -డుంబ్రిగుడ:మండల కేంద్రంలో నిర్మిం చిన తాగునీటి గ్రావిటీ పథకం మరమ్మత్తుకు గురవడంతో గత మూడు రోజుల నుంచి తాగునీరు అందక మండల కేంద్రం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజాశక్తి- పెదబయలు :మండలంలోని గులేలు పంచాయతీ జంగాంపుట్ గ్రామం నుండి కించురు గ్రామం వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ బోండా. వరహాలమ్మ శంకుస్థాపన చేశారు.
ప్రజాశక్తి పాడేరు:- అట్టడుగు వర్గాల అభివద్ధి కోసం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.రాజన్నదొర తెలిపారు.