AlluriSeetharamaraju

Oct 30, 2023 | 23:50

ప్రజాశక్తి-రంపచోడవరం

Oct 30, 2023 | 00:47

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండల పరిధిలో అత్యధికంగా వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక ఎస్సై కె.రవీంద్ర పేర్కొన్నారు.

Oct 30, 2023 | 00:43

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:అనేకమంది త్యాగ ఫలితంగా యుటిఎఫ్‌ ఆవిర్భావం అయ్యిందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేశ్వరరావు చెప్పారు.

Oct 30, 2023 | 00:38

ప్రజాశక్తి -హుకుంపేట: మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు తులసీరావు ఆధ్వర్యంలో కళ్ళు తెరిపిద్ధాం నిరసన కార్యక్రమం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు.

Oct 29, 2023 | 00:31

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:సాంప్రదాయ పంటలతో అధిక దిగుబడులు సాధ్యమని శాస్త్రవేత్తలు రాజుకుమార్‌, ఉజ్వలరాణి, జగన్నాథం అన్నారు.

Oct 29, 2023 | 00:28

ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: ప్రజారక్షణ భేరి మన్యం బస్సు యాత్రను జయప్రదం చేయాలని శనివారం మండల కేంద్రంలో వారపుసంతలో సిపిఎం నేతలు ప్రచారం చేపట్టారు.

Oct 29, 2023 | 00:25

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: బంతిపూల ధరలు హఠాత్తుగా పతనమవడంతో రైతులను కుంగదీసింది. మార్కెట్లో ధరలు లేక గిరిజన రైతులు అయోమయంలో పడ్డారు.

Oct 29, 2023 | 00:12

ప్రజాశక్తి -సీలేరు

Oct 28, 2023 | 00:42

ప్రజాశక్తి-చింతపల్లి: తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్‌, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అన్నారు.

Oct 28, 2023 | 00:40

ప్రజాశక్తి-పాడేరు: ఎస్‌ఎస్‌ఆర్‌ -2024 డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విడుదల చేసారు.

Oct 28, 2023 | 00:38

ప్రజాశక్తి-పాడేరు: ఎర్రజెండా గెలుపు తోనే ఆదివాసీ హక్కుల రక్షణ, అభివృధి సాధ్యమని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి అప్పల నర్శ తెలిపారు.