ప్రజాశక్తి-పాడేరు టౌన్: మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్ధిక పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
ప్రజాశక్తి-పాడేరు:అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలల వసతి గృహాలకు, ప్రభుత్వం సరఫరా చేస్తున్న కందిపప్పు నాణ్యతను పరిశీలన చేస్తున్నట్లు అల్లూరి జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్.శివప్రసాద్ వెల్లడించారు.
పజాశక్తి-పాడేరు: గిరిజన రైతుల నుంచి ఐటీడీఏ ద్వారా మాక్స్ సొసైటీతో నిర్వహించిన కాఫీ కొనుగోళ్లలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోనంగి చిన్