ప్రజాశక్తి-పాడేరు:ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 29వ రోజు కొనసాగాయి. సంక్రాంతి పండుగ రోజుల్లో సైతం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
ప్రజాశక్తి-పాడేరుటౌన్:జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో రహదారులపై ట్రాఫిక్ తగ్గింది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల మోతతో దద్దరిల్లే రహదారులు బోసిపోయి కనిపించాయి.
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని సూరంపాలెం గ్రామ శివారున ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడకి తీవ్ర గాయాలు అయ్యాయి, వివర్లోకి వెలితే, మండలంలోని కొండపల్లి గ్ర