News

Jul 30, 2021 | 14:58

హైదరాబాద్‌ : మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట లభించింది.

Jul 30, 2021 | 13:46

తాడిపత్రి (అనంతపురం) : తాడిపత్రిలో రెండో వైస్‌ చైర్మన్‌గా టిడిపి అభ్యర్థి జెసి ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని సాధించారు.

Jul 30, 2021 | 12:05

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కు భారీగా వరద నీరు చేరుతుంది. సాగర్‌ ప్రస్తుత ఇన్‌ ఫ్లో 3,57,667 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది.

Jul 30, 2021 | 11:56

తాడిపత్రి (అనంతపురం) : తాడిపత్రిలో రాజకీయ యుద్ధం మళ్లీ మొదలయ్యింది.

Jul 30, 2021 | 11:45

న్యూఢిల్లీ : భారత్‌లో టిబెట్‌ ఆధ్యాత్మిక వేత్త దలైలామా సీనియర్‌ ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ భేటీ కావడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చ

Jul 30, 2021 | 11:28

తెలంగాణ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో కరోనా కలకలం రేపింది. ఆకెనపల్లిలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Jul 30, 2021 | 10:42

ఢిల్లీ : ఎపి లో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు కేంద్రం సూత్రపాయ అనుమతులిచ్చింది.

Jul 30, 2021 | 10:04

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎ కు సంబంధించిన జిఒ ను వెంటనే విడుదల చేయాలని సిఎంఒ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎపి గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌

Jul 30, 2021 | 09:43

అమరావతి : ఎపి సీడ్స్‌కు జాతీయ అవార్డు దక్కింది. సర్టిఫైడ్‌ విత్తనాలను ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులకు పంపిణీ చేసి రైతులకు లబ్ధి చేకూర్చిన కారణంగా...

Jul 30, 2021 | 09:34

గువహటి : మిజోరాంతో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్లరాదని అసోం ప్రభుత్వం తన ప్రజలను హెచ్చరించింది.

Jul 30, 2021 | 08:48

జీడిమెట్ల (హైదరాబాద్‌) : అందంగా ఉండి ఆభరణాలతో ఒంటరిగా కనబడే మహిళలే వారి టార్గెట్‌..

Jul 30, 2021 | 08:14

గుంటూరు : గుంటూరు జిల్లాలోని రేపల్లెలో ఘోరం జరిగింది. ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదసితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.