News

Jul 30, 2021 | 00:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సినిమా థియేటర్లలో శుక్రవారం నుంచి బమ్మ పడనుంది. అయితే మొత్తం థియేటర్లు కాకుండా 10శాతం మాత్రమే ప్రారంభం కానున్నాయి.

Jul 29, 2021 | 22:21

న్యూఢిల్లీ : భారత సంజ్ఞ భాష(ఐఎస్‌ఎల్‌)కు లాంగ్వేజ్‌ హోదా కల్పిస్తున్నామని, తద్వారా విద్యార్థులు పాఠశాలల్లో ఇతర భాషల్లానే ఈ భాషను కూడా చదువుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపా

Jul 29, 2021 | 18:54

న్యూఢిల్లీ: హింసకు గురవుతూ ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృ

Jul 29, 2021 | 18:40

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ తెలిపారు.

Jul 29, 2021 | 17:40

హుజురాబాద్‌ : ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్‌లో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Jul 29, 2021 | 16:49

అమరావతి : ఎప్పుడెప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రియులకు శుభవార్త.

Jul 29, 2021 | 15:20

న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో గురువారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల లేవెనెత్తారు.

Jul 29, 2021 | 13:39

ఢిల్లీ : హుజూరాబాద్‌ ఎన్నికల బరిలోకి దూసుకెళ్ళడంలో కాంగ్రెస్‌ వెనుకబడి ఉందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Jul 29, 2021 | 13:19

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంతువు కృష్ణజింక (బ్లాక్‌ బక్స్‌). ఇది రాష్ట్ర జంతువుగా పేరుగాంచినా కనుమరుగయ్యే జంతువుల జాబితాలో ఇది కూడా చేరింది. మారుతున్న కాలానుగుణంగా....

Jul 29, 2021 | 12:36

అమరావతి : జగనన్న విద్యాదీవెన రెండో విడతగా రూ. 693 కోట్లు నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. విద్యార్ధుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేసినట్లు ప్రకటించారు.

Jul 29, 2021 | 11:57

తిరువనంతపురం : కేరళలో కరోనా మరోసారి ఉధృత రూపం దాల్చుతోంది. దీంతో అక్కడ వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.