News

Jul 29, 2021 | 11:03

ముంబయి : వియాన్‌ ఇండ్రస్టీలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై అశ్లీల చిత్రాల కేసులో పట్టుబడ్డ రాజ్‌కుంద్ర, ఆయన సతీమణి, ప్రముఖ నటి

Jul 29, 2021 | 08:57

దంత సమస్యలకు ఓ పరిష్కారం చూపించినందుకు ఇండో అమెరికన్‌ శాస్త్రవేత్త సుమితా మిత్రాను ప్రతిష్ఠాత్మక 'యూరోపియన్‌ ఇన్వెంటర్‌' అవార్డు వరించింది.

Jul 29, 2021 | 07:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పౌర సమాచార భద్రత, గోప్యతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై చర్చ జరపనీయకుండా ఏకంగా ఒక పార్లమెంటరీ స్టాంటింగ్‌ కమిటీని బిజె

Jul 29, 2021 | 07:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు దూరంలో ఉన్న 3,627 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను తరలించాలని పాఠశాల విద్యాశాఖ

Jul 28, 2021 | 20:59

అరకొర ప్యాకేజీపై పార్లమెంటరీ ప్యానెల్‌ అసంతృప్తి

Jul 28, 2021 | 19:49

న్యూఢిల్లీ : చంద్రయాన్‌ -3 వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభం కావచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం ప్రకటించారు.

Jul 28, 2021 | 19:16

ప్రజాశక్తి -తిరుపతి క్యాంపస్ :  శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని పరిశోధక విద్యార్థి ఎం ఆముక్తమాల్యద సుష్మాకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక

Jul 28, 2021 | 17:31

టోక్యో : ఇండియన్‌ స్టార్‌ ఆర్చర్‌ దీపికా కుమారి ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

Jul 28, 2021 | 16:56

కిశ్త్వార్‌: జమ్మూకాశ్మీర్‌లోని కిశ్త్వార్‌ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా వచ్చిన వరదలకు హోంజార్‌ గ్రామంలో ఏడుగురు మృతి చెందగా..

Jul 28, 2021 | 16:26

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన మీరాబాయి చాను భారత్‌కు తిరిగొచ్చింది. ఆమె వచ్చీరాగానే ఏం చేసిందో తెలుసా? తనకెంతో ఇష్టమైన పిజ్జాను తిన్నది.

Jul 28, 2021 | 16:13

అమరావతి : కరోనా చికిత్స చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైపు సిలిండర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర

Jul 28, 2021 | 14:39

హైదరాబాద్‌ : అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగనుంది. వైవిధ్యభరిత చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుమంత్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.