News

Jul 28, 2021 | 13:47

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదాపడింది.

Jul 28, 2021 | 13:15

ముంబయి : దిగ్గజ భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు నందు నటేకర్‌ (88) బుధవారం కన్నుమూశారు. వయో భారంతో పుణెలో ఆయన తుది శ్వాస విడిచారు.

Jul 28, 2021 | 13:13

నల్లజర్ల (పశ్చిమ గోదావరి) : ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారు. ఇంతలోనే ఆ యువకుడిని చంపేశారు.

Jul 28, 2021 | 11:57

న్యూఢిల్లీ : పెగాసెస్‌ ఫోన్‌ హ్యాంకింగ్‌ కుంభకోణంలో కేంద్రంపై అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని 14 విపక్ష పార్టీలు బుధవారం సమావేశమయ్యాయి.

Jul 28, 2021 | 11:48

టోక్యో : భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌ - జేలో జరిగిన రెండో పోరులో ఆమె విజయం సాధించింది.

Jul 28, 2021 | 11:30

బెంగళూరు : 23వ కర్ణాటక ముఖ్యమంత్రిగా బవసరాజ్‌ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ బుధవారం ప్రమాణం చేయించారు.

Jul 28, 2021 | 11:01

చెన్నై : ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకొన్న రోల్స్‌ రాయిస్‌ కారుకు రాష్ట్ర ఎంట్రీపన్ను మినహాయింపునివ్వాలని కోరిన కోలీవుడ్‌ నటుడు ఇళయ దళపతి విజయ్ కు విధించ

Jul 28, 2021 | 10:59

న్యూఢిల్లీ : దేశంపై కరోనా ప్రకోపం కొనసాగిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Jul 28, 2021 | 09:56

న్యూఢిల్లీ : భారత్‌, శ్రీలంక మధ్య తొలి టీ 20లో ఆసక్తికరమైన ఘటన ఒకటి జరిగింది.

Jul 28, 2021 | 09:07

టెహ్రాన్‌: భారత్‌లో వెలుగుచూసి.. సెకండ్‌ వేవ్‌ ఉధృతికి దారితీసిన డెల్టా వేరియంట్‌ ఇప్పుడు పలు దేశాలపై విజృంభిస్తోంది. ఈ జాబితాలో ఇరాన్‌ కూడా ఉంది.

Jul 28, 2021 | 09:01

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారన్న వార్తలకు న్యాయం చేస్తూ...యడ్డియూరప్ప తన పదవిని వదులుకొన్నారు.

Jul 28, 2021 | 08:16

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీఁయర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్యం విషమంగానే ఉంది.