News

Jul 28, 2021 | 08:12

న్యూఢిల్లీ : కరోనా ఒక సారి సోకితేనే తట్టుకోలేం. అలాంటిది ఓ వైద్యురాలు 13 నెలల వ్యవధిలో మూడు సార్లు కరోనా బారిన పడ్డారు.

Jul 28, 2021 | 07:03

న్యూఢిల్లీ : పెగాసస్‌ స్పైవేర్‌ నిఘాపై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

Jul 28, 2021 | 07:01

న్యూఢిల్లీ : వచ్చే నెలలోనే చిన్నారులకు కరోనా టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Jul 27, 2021 | 22:25

ప్రజాశక్తి - మైలవరం, కంచికచర్ల : మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై మంగళవారం రాళ్లదాడి జరిగింది.

Jul 27, 2021 | 20:29

బెంగళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మయిని కేంద్రం నియమించింది. బిజెపి కోర్‌కమిటీ ఆయన పేరును ఖరారు చేస్తూ.. తమ నిర్ణయాన్ని కేంద్రానికి పంపింది.

Jul 27, 2021 | 18:56

ముంబయి : అశ్లీల చిత్రాలను తీసి.. వాటిని కొన్ని యాప్‌ల ద్వారా విడుదల చేశారనే ఆరోపణలపై నటి శిల్పాశెట్టి భర్త అరెస్టయిన విషయం తెలిసిందే.

Jul 27, 2021 | 14:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతన్న సినిమాను తెలుగురాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ చూసి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాల వల్ల జరిగే నష్టాన

Jul 27, 2021 | 12:43

ఉజ్జయిని : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మహిళలు, పిల్లలు గాయపడ్డారు. భక్తులు తెలిపిన సమాచారం మేరకు.. శ్రావణమాసం తొలి సోమవారం నాడు..

Jul 27, 2021 | 12:04

ముంబయి : అశ్లీల చిత్రాల కేసుకు సంబంధించి నటి షెర్లి చోప్రాకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసుల నుండి సమన్లు అందాయి.

Jul 27, 2021 | 11:59

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తమిళ సినీ కార్మికులని ఆదుకోవాలనే లక్ష్యంతో అగ్ర కథా నాయక, నాయికలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'నవరస' అనే ఓ వెబ్‌సిరీస్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Jul 27, 2021 | 11:28

ఉత్తర్‌ప్రదేశ్‌ : రూ.45 లక్షల కోసం మరిదితో కలిసి భర్తనే చంపింది ఓ భార్య. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడాలోని గర్హీ షాహ్ దరాలో చోటుచేసుకుంది.

Jul 27, 2021 | 11:22

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 3-0 తేడాతో ఘన విజయాన్ని సాధించింది.