News

Jul 27, 2021 | 10:49

ఢిల్లీ : దేశంలో గత మూడేళ్లలో 5,62,886 ఇంజినీరింగ్‌ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో అత్యధిక సీట్లు ప్రైవేటు కాలేజీల్లోనే తగ్గాయి.

Jul 27, 2021 | 10:30

ఢిల్లీ : నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణరాజు, టివి 5 ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడుపై వైసిపి ఎంపి లు ప్రధాని మోడికి ఫిర్యాదు చేశారు.

Jul 27, 2021 | 09:12

అమరావతి : ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో 11.33 లక్షల మంది భారతీయులు చదువుకుంటున్నారు.

Jul 27, 2021 | 07:15

నా మద్దతు విద్య, వైద్యం,ఉపాధికే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రజాశక్తి - హైదరాబాద్

Jul 26, 2021 | 21:27

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులపై సిబిఎఎస్‌ కత్తి వేలాడుతోంది.

Jul 26, 2021 | 18:39

న్యూఢిల్లీ : రాబోయే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం తెలిపింది. వాయువ్య మధ్యప్రదేశ్‌లో వర్షాలు తగ్గనున్నాయని వెల్లడించింది.

Jul 26, 2021 | 17:59

ఇంఫాల్‌ : టోక్యో ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన మీరాబాయి చానును అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ (క్రీడలు) నియమించనున్నట్లు మణిపూర్‌ ప్రభుత్వం సోమవారం ప్రకట

Jul 26, 2021 | 17:15

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఖాతాలోకి మొదటి పతకాన్ని సాధించిన అథ్లెట్‌ మీరాబాయి చాను.

Jul 26, 2021 | 17:03

టోక్యో ఒలింపిక్స్‌లో పదమూడేళ్ల చిన్నారి బంగారు పతకం సాధించింది.

Jul 26, 2021 | 16:54

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది.

Jul 26, 2021 | 13:32

రాంచీ : జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన మరుసటి రోజు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.

Jul 26, 2021 | 13:07

టోక్యో : ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్‌లో(కత్తియుద్దం) భారత్‌ తరుపున ఆడిన మొదటి క్రీడాకారిణిగా భవానీ దేవి స్ఫూర్తిదాయక స్థానాన్ని సంపాదించారు.