News

Jul 26, 2021 | 13:07

న్యూఢిల్లీ : కరోనా పుణ్యమాని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు..తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి.

Jul 26, 2021 | 11:29

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌లో వచ్చారు.

Jul 26, 2021 | 11:16

పాల్వంచ : తల్లిదండ్రులు తిడతారన్న భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన కొత్తగూడెంలోని కారుకొండ రామవరంలో చోటుచేసుకుంది.

Jul 26, 2021 | 11:12

కౌలాలంపూర్‌ : కరోనా సోకిందని బలవన్మరణానికి పాల్పడ్డారు తల్లి కుమార్తెలు. ఈ విషాద ఘటన మలేషియాలో చోటుచేసుకుంది.

Jul 26, 2021 | 08:30

న్యూఢిల్లీ : కెనడాలో 12 ఏళ్ల బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి నాలుక మొత్తం పసుపు వర్ణంలోకి మారిపోయింది.

Jul 26, 2021 | 08:09

న్యూఢిల్లీ : జాతీయ రాజకీయాల్లోకి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వడివడిగా అడుగులేస్తున్నారు.

Jul 25, 2021 | 21:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నుండి విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతిఇవ్వాలని రాష్ట్ర జలవనరులశాఖ కృష్ణానదీయజమాన్యబోర్డును

Jul 25, 2021 | 21:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఒలింపిక్స్‌ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన 'విక్టరీ పంచ్‌ క్యాంపెయిన్‌'ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమం

Jul 25, 2021 | 21:43

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌కు చెందిన ముఖ్యనేతలతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించి నెలరోజులు దాటినా అక్కడి ప్రజల హృదయాలను గెలుచుకునే ఎటువంటి ప్రయత్నం జరగలేద

Jul 25, 2021 | 21:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ పంపు సెట్లకు బలవంతంగా మీటర్లు బిగించడాన్ని తక్షణమే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర కమ

Jul 25, 2021 | 20:53

ప్రజాశక్తి - ఉక్కునగరం, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన వచ్చే నెల 2, 3 తేదీల్లో చేపట్టే

Jul 25, 2021 | 20:23

టోక్యో : ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు.