News

Jul 25, 2021 | 19:46

న్యూఢిల్లీ :  పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ , డీజిల్‌ లీటర్‌ ధర రూ.

Jul 25, 2021 | 19:12

న్యూఢిల్లీ : కరోనా కారణంగా అర్దాంతరంగా నిలిచిపోయిన ఐపిఎల్‌ 2021 సెకండాఫ్‌ మ్యాచులను యుఎఇ వేదికగా నిర్వహించేందుకు బిసిసిఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెల

Jul 25, 2021 | 18:54

చిత్తూరు : టిడిపి అధినేత చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jul 25, 2021 | 18:33

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసింది.

Jul 25, 2021 | 18:25

అమరావతి : ఎపిలో గత కొన్నిరోజుల కిందట కరోనా రోజువారీ కేసులు 2 వేలకు లోపే నమోదయ్యాయి.

Jul 25, 2021 | 17:35

లండన్‌ : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలు దేశాల్లో కరోనా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి.

Jul 25, 2021 | 16:18

న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను వణికించింది. మొదటి వేవ్‌లో కన్నా సెకండ్‌ వేవ్‌లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

Jul 25, 2021 | 16:06

వెస్ట్‌ సస్సెక్స్‌ : హచిసన్‌-గిల్‌ ఫోర్డ్‌ ప్రొగేరియా.. ఇది ఒక అరుదైన సిండ్రోమ్‌. రెండు కోట్ల మందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం.

Jul 25, 2021 | 15:29

శ్రీశైలం : ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 3,70,817 క్యూసెక్కులు ఉండగా..

Jul 25, 2021 | 12:55

ఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కోవిడ్‌ కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.

Jul 25, 2021 | 12:41

జైపూర్‌ : పంజాబ్‌లో ఏర్పడ్డ అంతర్గత విబేధాలను పరిష్కరించిన కాంగ్రెస్‌..ఇప్పుడు రాజస్తాన్‌ వైపు దృష్టి సారించింది.

Jul 25, 2021 | 12:21

విశాఖ : ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే విశాఖకు ఇప్పుడిప్పుడే మెరుగులు దిద్దుతున్నారు.