News

Jul 25, 2021 | 10:12

దాచేపల్లి (గుంటూరు) : పాఠశాలలో సమయానికి విధులకు హాజరవ్వాలని ప్రధానోపాధ్యాయిని చెప్పినందుకు సదరు ఉపాధ్యాయిని తన భర్తతో దాడికి పురమాయించిన ఘటన గుంటూరు దాచే

Jul 25, 2021 | 07:50

కోల్‌కతా : దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.

Jul 25, 2021 | 07:49

జీడిమెట్ల (హైదరాబాద్‌) : తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు వైద్యం చేయించాలని కుమార్తె ఆశపడింది. తెలియక సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కింది.

Jul 24, 2021 | 22:34

ప్రజాశక్తి-అమరావతి : చట్ట ప్రకారం పునరావాసం కల్పించకుండా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఖాళీ చేయించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Jul 24, 2021 | 21:32

బ్రసీలియా : భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ క్లినికల్‌ అధ్యయనాలను బ్రెజిల్‌ నిలిపివేసింది.

Jul 24, 2021 | 20:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆగస్టు 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే డిగ్రీ విద్యార్ధులకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు.

Jul 24, 2021 | 20:40

* అసమానతలు రూపు మాపడమే ఆయనకు నివాళి

Jul 24, 2021 | 20:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అగ్రిగోల్డ్‌ బాధితులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తక్షణమే వారితో చర్చలు జరపాలని సిపిఎం

Jul 24, 2021 | 20:14

ముంబయి : మహారాష్ట్రలో భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Jul 24, 2021 | 19:53

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం రాష్ట్

Jul 24, 2021 | 18:20

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,174 మందికి పాజిటివ్‌గా తేలింది.

Jul 24, 2021 | 18:07

అమరావతి : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.