News

Aug 01, 2021 | 07:20

1981ఆగస్టు1న ప్రజాశక్తి దినపత్రికగా అవతరించి ప్రతి అక్షరం ప్రజల పక్షం వహిస్తూ దిన దిన ప్రవర్థమానం చెందుతున్నది.

Aug 01, 2021 | 07:08

న్యూఢిల్లీ : దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Jul 31, 2021 | 22:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతాంగ పోరాట సమయంలో వందలాది మంది రైతుల మరణాలపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)ని ఏర్పాటు చేయడంతో పాటు రైతుల సమ

Jul 31, 2021 | 21:58

న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు సన్నిహితుడు, ముంగేర్‌ ఎంపి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌) జాతీయ అధ్య

Jul 31, 2021 | 21:47

కోల్‌కతా : కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు.

Jul 31, 2021 | 21:45

న్యూఢిల్లీ : అప్పీళ్లు దాఖలు చేయడంలో జాప్యం చోటుచేసుకోకుండా పాలనాపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు శనివారం సిబిఐని ఆదేశించింది.

Jul 31, 2021 | 21:27

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలని ఎపి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కేంద్ర మంత్రులను కోరారు.

Jul 31, 2021 | 21:04

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : అండమాన్‌లోని కార్నికోబార్‌లో సలేత్‌ మాతాా2 అనే ఫిషింగ్‌ బోటును తూర్పునౌకాదళ నేవీ అధికారులు రక్షించారు.

Jul 31, 2021 | 20:22

న్యూఢిల్లీ : భారత్‌, చైనా మధ్య సైనిక స్థాయి 12వ దఫా చర్చలు చైనా వైపు సరిహద్దు ప్రాంతమైన మోల్దోలో శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి.

Jul 31, 2021 | 18:36

అర్జంటీనా : సముద్రంలో నీటి మట్టం పెరగడంతో తీరంలో ఉన్న రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటన బ్యునోస్‌ ఎయిర్స్‌లో వెలుగుచూసింది.

Jul 31, 2021 | 17:58

టోక్యో : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో షాక్‌ తగిలింది. 69-75 కిలోల మహిళల బాక్సింగ్‌ బౌట్‌లో పూజా రాణి ఓటమిపాలైంది.

Jul 31, 2021 | 17:31

అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్‌ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నిన్న (శుక్రవారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే.