News

Jul 31, 2021 | 17:22

అమరావతి : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 78,992 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,058 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Jul 31, 2021 | 16:49

టోక్యో : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పోరులోను వరల్డ్‌ నెంబర్‌ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు చుక్కెదురైంది.

Jul 31, 2021 | 16:30

చెన్నై : ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుండటం చూస్తూనే ఉన్నాం.

Jul 31, 2021 | 16:07

మాస్కో : ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ వాట్సాప్‌కు రష్యాలో భారీ షాక్‌ తగిలింది.

Jul 31, 2021 | 15:05

హైదరాబాద్‌ : తెలంగాణలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియను సహకార సంఘాల రిజిస్ట్రార్‌ వీరబ్రహ్మయ్య శనివారం ప్రారంభించారు.

Jul 31, 2021 | 13:21

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.

Jul 31, 2021 | 11:53

అమరావతి : బంగారం అంటే ఇష్టపడని వారుండరు.. ఎంత రేటు పెరుగుతున్నా కానీ బంగారం కొనుగోలు మాత్రం ఎప్పుడూ ఆగదు. బంగారానికున్న డిమాండ్‌ అలాంటిది మరి.

Jul 31, 2021 | 09:54

నెల్లూరు : కొంతమంది పోలీసులు ఫ్రెండ్లీ పోలిసింగ్‌ విధానాన్ని అవలంభిస్తున్నామంటూ.. ప్రజలతో స్నేహంగా ఉంటారు.

Jul 31, 2021 | 09:17

న్యూఢిల్లీ : వాంటెడ్‌ గ్యాంగ్‌ స్టర్‌ కళా జతేదీని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ విభాగం అరెస్టు చేసింది. గ్యాంగ్‌స్టర్‌పై రూ. 7 లక్షల రివార్డు కూడా ఉంది.

Jul 31, 2021 | 08:06

కోల్‌కతా : ప్రజాస్వామ్యం కొనసాగుతుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఐదు రోజుల ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆమె...

Jul 31, 2021 | 07:10

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నాయని, ఈ గాలులు వర్షాలపై పెద్దగా ప్రభావం చూపవని అమరావతి వాతావరణ అధికారులు శుక్రవారం వ

Jul 31, 2021 | 06:53

న్యూఢిల్లీ : దేశంలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది.