News

Jul 31, 2021 | 06:51

అమరావతి : సాంకేతిక కారణాల వల్ల 108 అత్యవసర నెంబర్‌ శనివారం అందుబాటులో ఉండదని ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు సిఇఒ వినయ్ చంద్‌ తెలిపారు.

Jul 31, 2021 | 00:00

న్యూఢిల్లీ : భారత్‌, చైనాల మధ్య సైనిక స్థాయి చర్చలు మోల్డోలో శనివారం ప్రారంభం కానున్నాయి.

Jul 30, 2021 | 22:02

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో సిఎం వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి.

Jul 30, 2021 | 21:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా మాజీ సిబిఐ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానా నియామకం రాజ్యాంగ విరుద్ధమని, ఆయనను వెంటనే తొలగించాలని సిపి

Jul 30, 2021 | 21:41

వాషింగ్టన్‌ : భారత్‌లోని ఐటి ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసే హెచ్‌1బి వీసాలకు తాజాగా దరఖాస్తులను ఆగస్టు 2 నుండి స్వీకరించనున్నారు.

Jul 30, 2021 | 21:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రాత్రి పూట నిర్వహించే కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Jul 30, 2021 | 20:10

ప్రజాశక్తి-యర్రావారిపాలెం (చిత్తూరు) : ఆకాశం నుంచి గొడుగులాంటి స్టీలురేకుపైన పెద్ద బెలూన్‌ అమర్చబడి ఉన్న ఓ పరికరం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం కూ

Jul 30, 2021 | 20:05

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఇండియా-రష్యా (ఇంద్ర) నావికాదళాల సంయుక్త విన్యాసాలు ఈ నెల 28, 29 తేదీల్లో రష్యాలోని బాల్టిక్‌ సముద్రంలో జరిగాయి.

Jul 30, 2021 | 18:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించార

Jul 30, 2021 | 17:41

అమరావతి : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 80,641 నమూనాలను పరీక్షించగా.. 2,068 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Jul 30, 2021 | 17:13

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ప్రత్యేక పరిస్థతులను దష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది.

Jul 30, 2021 | 16:21

హైదరాబాద్‌ : తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌టిపిని స్థాపించిన వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే షాక్‌ తగిలింది.