News

Aug 08, 2021 | 21:54

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో: కృష్ణా, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుల సమావేశం ఈ నెల తొమ్మిదిన కాకుండా మరో తేదీన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆయా

Aug 08, 2021 | 21:18

నాటింగ్‌హామ్‌ : భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్ట్‌ ఫలితం తేలకుండా ముగిసింది.

Aug 08, 2021 | 20:55

టోక్యో : గోల్డ్‌ మెడల్‌ గెలుచుకోవడంతో శనివారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని ఒలింపిక్స్‌ అథ్లెట్‌, గోల్డ్‌మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా అన్నారు.

Aug 08, 2021 | 20:51

వాషింగ్టన్‌ : డెల్టా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలో రోజువారీ కేసులు లక్షను దాటాయి.

Aug 08, 2021 | 20:28

అడవులు రక్షించాలని నినదిస్తున్న గ్రామీణులు

Aug 08, 2021 | 20:22

- అసోం నుంచి కదిలిన నిలిచిపోయిన గూడ్స్‌ ట్రక్కులు

Aug 08, 2021 | 19:26

అమరావతి : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేస్తున్న ఉద్యమం కృత్రిమమైనదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసమే దీనిని నడిపిస్తున్న

Aug 08, 2021 | 19:05

గువహటి : తన పార్టీని తృణమూల్‌ కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిందిగా ఆహ్వానించారని రైజోర్‌ దళ్‌ చీఫ్‌ అఖిల్‌గొగోరు పేర్కొన్నారు.

Aug 08, 2021 | 17:48

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపిఎల్‌ 14వ సీజన్‌ను యుఎఇలో పూర్తిచేసేందుకు బిసిసిఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Aug 08, 2021 | 17:38

అమరావతి : రాష్ట్రవాప్తంగా గడిచిన 24 గంటల్లో 85,283 నమూనాలు పరీక్షించగా.. 2,050 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

Aug 08, 2021 | 17:05

సియోల్‌ : కొడుకు పనిచేయకుండా ఇంట్లోనే కూర్చోవడంతో అతనిని బాగుచేయాలని దక్షిణ కొరియాకు చెందిన తండ్రి ఓ వినూత్న ఆలోచన చేశాడు. అదే అతనికి రూ.

Aug 08, 2021 | 16:42

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ప్రశంసలతోపాటు నజరానాలు, బంపర్‌ ఆఫర్లు భారీగానే అందుతున్నాయి.