News

Aug 08, 2021 | 16:25

అమరావతి : జై అమరావతి పోరాటం ప్రారంభించి 600 రోజులైన సందర్భంగా జెఎసి పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సరైంది క

Aug 08, 2021 | 16:11

అమరావతి : అమరావతి రైతుల ఆందోళనలు 600వ రోజుకు చేరిన నేపథ్యంలో ఎపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Aug 08, 2021 | 15:50

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వెబ్‌ సిరీస్‌ 'నవరస' వివాదంలో చిక్కుకుంది.

Aug 08, 2021 | 15:20

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను తొలగించలేదని ట్విటర్‌ ప్రకటించింది. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపింది.

Aug 08, 2021 | 15:20

చౌటుప్పల్‌ : భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో రోడ్లు, పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తే..

Aug 08, 2021 | 15:18

హైదరాబాద్‌ : ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగించబోతున్నామని తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు.

Aug 08, 2021 | 13:51

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సిబిఐ ఆదివారం అరెస్టు చేసింది.

Aug 08, 2021 | 12:13

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు, ఆయన కుటుంబీకులపై శనివారం కొందరు దుండగులు దాడి చేశారు. సోంఖ్‌ రోడ్డులో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

Aug 08, 2021 | 11:50

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో 40 వేల కేసులు నమోదు అవుతుండగా..