News

Aug 08, 2021 | 10:55

గుంటూరు : పులిచింతల ప్రాజెక్టు 16 వ నెంబర్‌ గేటు వద్ద వరదలో కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌ లాక్‌ గేట్‌ను అధికారులు అమర్చారు.

Aug 08, 2021 | 10:46

న్యూఢిల్లీ : ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించి జమ్ముకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలోని 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు చేపట్టింది.

Aug 08, 2021 | 10:10

ఈ ఫోటోలో ఉన్నదెవరో తెలుసా...?

Aug 08, 2021 | 09:59

రేణిగుంట (చిత్తూరు) : తుపాకీతో కాల్చుకొని ఆర్‌పిఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంటలో ఆదివారం చోటుచేసుకుంది.

Aug 08, 2021 | 08:45

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్స్‌లో పతకం గెలవాలన్న శతాబ్ద కాలం నాటి భారత కలలను నీరజ్‌ చోప్రా నిజం చేశారు.

Aug 08, 2021 | 08:21

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Aug 08, 2021 | 08:16

కరోనా మరణాల్లోనూ అవే ముందు తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితులు

Aug 08, 2021 | 07:50

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు అత్యవసర అనుమతి న్యూఢిల్లీ : భారత్‌లో అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ జాన్సన

Aug 08, 2021 | 07:36

కోల్‌కతా: విద్యుత్‌ సవరణ బిల్లు-2020ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులను వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి పశ్చిమబెంగాల్‌ సి

Aug 08, 2021 | 07:11

- డ్రాపౌట్లలోనూ వారే అధికం - తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

Aug 07, 2021 | 21:16

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతి సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణకిషోర్‌ను శనివారం పో

Aug 07, 2021 | 20:56

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (గుంటూరు) : గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్‌ విద్యార్థులు గ్యాంగ్‌వార్‌కు పాల్పడ్డారు.