
ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు రాగల 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు రాగల 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved