News

Aug 01, 2021 | 20:15

రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి వెల్లడి వలస కార్మికులు, గ్రామీణ పేదలపై తీవ్ర ప్రభావం

Aug 01, 2021 | 20:00

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా గత 24గంటల్లో 85,856 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,287 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 18 మంది చనిపోయారు.

Aug 01, 2021 | 19:14

కాబూల్‌ : కంధర్‌ ప్రావిన్స్‌లోని జెరారు జిల్లాలో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వ రక్షణ దళాలు జరిపిన వైమానిక దాడిలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు.

Aug 01, 2021 | 19:10

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. పరిశ్రమలు మూతపడ్డాయి.

Aug 01, 2021 | 19:02

ఫ్లోరిడా : అంతరిక్షం అంచుల్లోకి మనుషులను బెలూన్లలో తీసుకెళ్లేందుకు ఓ కంపెనీ సిద్ధమవుతోంది.

Aug 01, 2021 | 17:19

యలమంచిలి : పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో దూకి ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.

Aug 01, 2021 | 17:10

సోమల : ఓ మహిళ సొంత అల్లుడితోనే వివాహేతర సంబంధం నెరిపింది. వారి అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని అల్లుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది.

Aug 01, 2021 | 17:09

న్యూఢిల్లీ : 2021జులై మాసానికి సంబంధించి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) రికార్డు స్థాయిలో 1.16 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా

Aug 01, 2021 | 16:35

చెన్నై : కరోనా మహమ్మారి పేద, ధనిక అంటూ తేడా లేకుండా అందరి జీవితాలను అల్లకల్లోలం చేసింది.

Aug 01, 2021 | 16:31

టోక్యో : ప్రతిష్టాత్మక టోక్యో ఒలిపింక్స్‌లో ఆదివారం ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది.

Aug 01, 2021 | 15:50

గజియాబాద్‌ : అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనకే శత్రువులా మారుతుందని ఆ తండ్రి ఊహిచలేకపోయాడు. ఆమెకు 11 ఏళ్ల వయసే..

Aug 01, 2021 | 15:41

చిలకలూరిపేట : అవినీతిని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.