News

Aug 01, 2021 | 15:09

న్యూఢిల్లీ : ఆడ పిల్లలు వయసుకు రాగానే పెళ్లిళ్లు చేయడం తల్లిదండ్రుల బాధ్యత.

Aug 01, 2021 | 13:57

అమరావతి : తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించి పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 5 త్వరలోనే ప్రారంభంకానుంది.

Aug 01, 2021 | 13:55

న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత్‌కు ఆగస్టు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

Aug 01, 2021 | 12:57

గువహటి : సరిహద్దు వివాదాన్ని అసోంతో చర్చించి పరిష్కరించుకుంటామని మిజోరాం ముఖ్య్యమంత్రి జోరంతంగా ఆదివారం చెప్పారు.

Aug 01, 2021 | 12:40

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.

Aug 01, 2021 | 12:25

కాందహార్‌: అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి తాలిబన్లు మూడు రాకెట్లు ప్రయోగించారని అధికారులు తెలిపారు.

Aug 01, 2021 | 11:44

శ్రీనగర్‌ : అనుకుంటే సాధించలేదని ఏమీ లేదని నిరూపించాడు జమ్ముకాశ్మీర్‌కు చెందిన ఓరైతు బిడ్డ.

Aug 01, 2021 | 09:57

విశాఖ : విశాఖ ఉక్కు పోరాట ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో...కార్మిక సంఘాల నేతలు కదిలారు.

Aug 01, 2021 | 08:45

వేలూరు : మద్యానికి బానిసయిన భర్త భార్యతో రోజూ గొడవపడుతుండటంతో తీవ్రమనస్తాపానికి గురయిన భార్య తన బిడ్డకు ఉరేసి అదే చీరతో తానుకూడా ఉరేసుకున్న విషాదఘటన శనివ

Aug 01, 2021 | 07:30

మాస్కులేని వారి గురించి తెలిపేందుకు వాట్సాప్‌ నెంబరు విడుదల ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :  ఎవరైనా మాస్కు పెట్

Aug 01, 2021 | 07:24

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నందున వర్షాలు కురిసే అవకాశం లేదని,ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలిక పా