Aug 01,2021 07:24

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నందున వర్షాలు కురిసే అవకాశం లేదని,ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు రాగల 24 గంటల్లో కురుస్తాయని అమ రావతి వాతావరణ శాఖ శనివారం వెల్లడిం చింది. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌ 1 నుంచి జులై 31 వరకూ నమోదైన వర్షపా తంను పరిశీ లిస్తే రాష్ట్రం మిగులులోనే ఉంది. సాధారణ వర్షపాతంలో ఏపి మొత్తంగా 298 మిల్లీమీటర్లు కాగా, 222 మిల్లీమీటర్లే నమో దైంది. అంటే 34శాతం అధికంగా నమోదైంది.