News

Aug 03, 2021 | 22:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నదీజలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ కోరింది.

Aug 03, 2021 | 21:32

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : పశ్చిమగోదావరి జిల్లాలో అగ్రవర్ణానికి చెందిన అన్నదమ్ములు ఘాతుకానికి పాల్పడ్డారు. దళిత రైతును దారుణంగా హత్య చేశారు.

Aug 03, 2021 | 20:51

ప్రజాశక్తి-అమరావతి : 'ప్రధాన పంట కాలువ మాయమైందంటే అధికారుల అలసత్వమే కారణం. ఇలాంటివి రాత్రికి రాత్రి జరగవు.

Aug 03, 2021 | 20:34

కాన్పూర్‌ : పిఎంకేర్స్‌ ఫండ్‌ ద్వారా అందించిన పనిచేయని వెంటిలేటర్ల గురించి మాట్లాడిన డాక్టర్‌ నేహా అగర్వాల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

Aug 03, 2021 | 20:14

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వర్కు ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేదిశగా రాష్ట్రంలో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికార

Aug 03, 2021 | 19:38

ప్రజాశక్తి-ఉంగుటూరు (పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు పిహెచ్‌సికి జాతీయస్థాయి అవార్డు దక్కింది.

Aug 03, 2021 | 19:17

అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజుకి ఎపి హైకోర్టులో ఊరట లభించింది.

Aug 03, 2021 | 18:36

శ్రీనగర్‌ : జమ్మూ- కాశ్మీర్‌ పోలీసులు టాప్‌-10 ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశారు.

Aug 03, 2021 | 18:35

ముంబయి : అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్‌ ఇచ్చినా.. రెండు నెలల తర్వాత తుదిశ్వాస విడిచింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

Aug 03, 2021 | 17:46

అమరావత : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Aug 03, 2021 | 17:40

వాషింగ్టన్‌ : భారత్‌తో కుదుర్చుకున్న అణ్వాయుధ ఒప్పందాన్ని అమెరికా అమలుపరిచింది.

Aug 03, 2021 | 17:31

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,606 నమూనాలు పరీక్షించగా.. 1,546 కేసులు నిర్ధారణ అయ్యాయి.