News

Aug 03, 2021 | 15:32

న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, పార్టీ చీఫ్‌ అఖిలే

Aug 03, 2021 | 14:44

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపధ్యంలో హైదరాబాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమన్వయ కమిటీ ఈరోజు భేటీ అయింది.

Aug 03, 2021 | 13:54

పంజాబ్‌ : కోవిడ్‌ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వారినుండి మరొకరికి వైరస్‌ సోకుతుంది.

Aug 03, 2021 | 09:58

విజయవాడ : ఎగువ నుండి భారీగా వరద నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజి నిండుకుండలా మారింది.

Aug 03, 2021 | 09:26

హైదరాబాద్‌ : నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో సెట్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఈసెట్‌ పరీక్ష మొదలుకానుంది.

Aug 03, 2021 | 08:53

హైదరాబాద్‌ : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు తొలి సమావేశం జరగనుంది.

Aug 03, 2021 | 08:44

సూర్యాపేట : ఎగువ నుండి చేరుతున్న భారీ వరద కారణంగా... పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి పెరుగుతోంది.

Aug 03, 2021 | 07:29

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో ప్రధానంగా పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నందున ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల తేలిక

Aug 02, 2021 | 21:19

- గతేడాదికి కూడా మార్కులు

Aug 02, 2021 | 18:17

కడప : అతని అందంతో అమ్మాయిలకు వల విసిరి, సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు పెంచుకొని.. వారి అర్థనగ్న చిత్రాలు తీసుకున్న తర్వాత అసలు రూపం బయటపెడతాడు.

Aug 02, 2021 | 17:49

భువనేశ్వర్‌ : 100 శాతం వ్యాక్సిన్‌ల పంపిణీతో  భువనేశ్వర్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.