అగర్తలా : తృణమూల్ కాంగ్రెస్ ఎంపి , మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఆయన త్రిపురలో పర్యటిస్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.
ప్రజాశక్తి-కలెక్టరేట్ : విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అంటే ఇంటి పెద్దదిక్కును కోల్పోయినట్లేనని విశాఖపట్నం మేయర్ గొలగాని