News

Aug 02, 2021 | 16:34

అగర్తలా : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి , మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఆయన త్రిపురలో పర్యటిస్తుండగా ఈ  దాడి జరిగినట్లు సమాచారం.

Aug 02, 2021 | 15:31

ముంబయి : పూర్తి  సమాచారం లేకుండా కామెంట్లు చేయవద్దని  బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి కోరారు. రాజ్‌కుంద్రా అరెస్ట్‌పై  ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Aug 02, 2021 | 13:00

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లులను ఆమోదించేందుకు తొందరపడుతున్న కేంద్రంపై రాజ్యసభ ఎంపి, టిఎంసి నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ తీవ్రంగా మండిపడ్డారు.

Aug 02, 2021 | 12:39

ముంబయి : శివసేన భవన్‌ను కూల్చి వేస్తామంటూ బిజెపి నేత ప్రసాద్‌ లాద్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ మండిపడింది. ఆ పార్టీ ప్రవర్తన చూస్తుంటే...

Aug 02, 2021 | 12:13

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అంటే ఇంటి పెద్దదిక్కును కోల్పోయినట్లేనని విశాఖపట్నం మేయర్‌ గొలగాని

Aug 02, 2021 | 10:57

మహబూబ్‌నగర్‌ : ఎగువ నుండి భారీగా వరద చేరడంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది.

Aug 02, 2021 | 09:24

న్యూఢిల్లీ : కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ నెలలో సోషల్‌ మీడియా సంస్థల ప్రతినిధులను కలవనున్నారని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి.

Aug 02, 2021 | 09:14

కాలిఫోర్నియా : ఉత్తర కాలిఫోర్నియాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ మారుమూల ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి నలుగురు మృతి చెందారు.