News

Aug 05, 2021 | 17:37

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎపి సిఎం జగన్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Aug 05, 2021 | 17:23

భీమడోలు (పశ్చిమ గోదావరి) : రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలై భారీ కాన్వాయ్‌తో విజయవాడకు వస్తున్న మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసుల

Aug 05, 2021 | 16:33

అమరావతి : ఇటీవల ఎపిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టలేదు.

Aug 05, 2021 | 16:12

న్యూఢిల్లీ : 2014 నుండి 2019 వరకు దేశంలోని 38 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర  న్యాయశాఖ మంత్ర

Aug 05, 2021 | 16:04

విశాఖ : విశాఖ జిల్లా సీలేరు జెన్‌కో చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఓ లారీ చెక్‌పోస్ట్‌ అవతలి వైపునకు వెళ్లింది.

Aug 05, 2021 | 15:54

విశాఖ : ఇటీవల తెలంగాణ నుంచి ఎపికి బదిలీపై వచ్చిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ ముఖంపై తన కింద పనిచేసే ఓ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇసుక కొట్టింది.

Aug 05, 2021 | 15:50

భోపాల్‌ : వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడబోయి.. తానే చిక్కుల్లో పడ్డారు ఓ రాష్ట్ర హోంమంత్రి. ఇంతకీ ఏ రాష్ట్ర హోంమంత్రి ఎవరంటే.. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా.

Aug 05, 2021 | 15:39

హైదరాబాద్‌ : ఉద్యమకారులను వదిలేసి ఉద్యమ ద్రోహులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ అందలం ఎక్కిస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

Aug 05, 2021 | 14:51

రాజమహేంద్రవరం : మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత దేవినేని ఉమా రాజమహేంద్రవరం జైలు నుంచి గురువారం విడుదలయ్యారు.

Aug 05, 2021 | 13:37

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 42,982 కరోనా కేసులు నమోదవ్వగా..

Aug 05, 2021 | 13:05

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ సమీపంలోని ఘాటియా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి 12 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Aug 05, 2021 | 12:22

న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత ఎత్తైన రహదారిని భారత్‌ నిర్మించింది.