News

Aug 05, 2021 | 11:31

న్యూఢిల్లీ : పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారు పదవికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాజీనామా చేశారు.

Aug 05, 2021 | 11:23

మంగళగిరి : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Aug 05, 2021 | 10:53

భోపాల్‌ : ఇటీవల విడుదలైన సిబిఎస్‌ఇ పదవ తరగతి ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వాణిషా పాతక్‌ ప్రతిభ కనబర్చారు.

Aug 05, 2021 | 10:44

న్యూఢిల్లీ : ప్రభుత్వాధికారులతో నేరుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కోవిడ్‌పై సమావేశం నిర్వహించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం తప్పుపట్టింది.

Aug 05, 2021 | 09:08

పులిచింతల : పులిచింతల డ్యాం 16వ గేట్‌ సాంకేతిక సమస్యతో ఊడిపోయిన కారణంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను అప్రమత్తం చేశారు.

Aug 05, 2021 | 07:45

ప్రజాశక్తి-అమరావతి : 25 ఏళ్లు ఐఎఎస్‌ అధికారిగా విశేష అనుభవం, సమర్థత వంటివి పరిగణనలోకి తీసుకునే నీలం సహానిని రాష్ట్ర ఎన్నికల కమిషనరు (ఎస్‌ఇసి)గా గవర్నరు న

Aug 05, 2021 | 07:02

న్యూఢిల్లీ, (ఐఎన్‌ఎన్‌) : పార్లమెంట్‌ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో విద్యుత్‌ సవరణ బిల్లు, 2021ని ఆమోదిస్తామని కేంద్రం ఏకపక్షంగా ప్రకటించడానికి నిరసనగా జ

Aug 05, 2021 | 06:57

- రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి యత్నం - తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్షాలు -సభ గురువారానికి వాయిదా - దేశవ్యాప్త సమ్మె విజయవంతం

Aug 05, 2021 | 06:34

ప్రజాశక్తి-అమరావతి : ఉపాధి హామీ చట్టం కింద ఏ గ్రామ పంచాయతీకి ఎంతిచ్చారో చెబుతూ పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదే

Aug 04, 2021 | 22:10

ప్రజాశక్తి-విజయవాడ : ఇఎస్‌ఐ కుంభకోణం కేసులో ఎసిబి అధికారులు బుధవారం నలుగురిని అరెస్టు చేశారు.

Aug 04, 2021 | 22:00

* న్యాయపరమైన పరిష్కారమే మేలు: ఏపి ప్రభుత్వం

Aug 04, 2021 | 21:38

ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావుకు బుధవారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.