News

Aug 04, 2021 | 21:03

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాయలసీమ ఎత్తిపోతల పనులు తనిఖీ చేయడానికి వచ్చే బృందంలో తెలంగాణకు చెందిన అధికారిని ఎలా నియమిస్తారంటూ ఎపి ప్రభుత్వం నేషనల్‌ గ

Aug 04, 2021 | 19:38

అమరావతి : ఎపిలో గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా.. 2,442 పాజిటివ్‌ కేసులు వెల్లడయ్యాయి.

Aug 04, 2021 | 19:13

న్యూఢిల్లీ : దక్షిణ చైనా సముద్రంలోకి ఈ నెల నౌకాదళాలను పంపనున్నట్లు భారత నేవీ పేర్కొంది.

Aug 04, 2021 | 18:01

న్యూఢిల్లీ : వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలుగు తేజం, భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు తెలిపింది.

Aug 04, 2021 | 17:58

నాటింగ్‌హమ్‌ : భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 25 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 61 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సిబ్లీ (18), జో రూట్‌ (12) ఉన్నారు.

Aug 04, 2021 | 17:52

అతని వయసు 83 ఏళ్లు. 27 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. జైల్లో సచ్ఛీలుడిగా పేరు సంపాదించుకున్నాడు. మలి వయసులో జైలు జీవితంపై విరక్తి చెంది క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నారు.

Aug 04, 2021 | 17:26

టోక్యో : రాణి రాంపాల్‌ సేన చివరి వరకూ గెలుపు కోసం పోరాడినా ఓటమి తప్పలేదు.

Aug 04, 2021 | 15:58

బెంగళూరు : ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన బసవరాజు బమ్మయి తన కేబినెట్‌ విస్తరణ చేపట్టారు.

Aug 04, 2021 | 15:53

ట్రెండ్‌ బ్రిడ్జ్‌ : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

Aug 04, 2021 | 15:24

చెన్నై : గ్రనేడ్లను చేతితో విసరకుండా తుపాకితోనే ప్రయోగించే సరికొత్త ఆయుధం రూపొందింది.

Aug 04, 2021 | 11:54

కోల్‌కతా/భోపాల్‌ : పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వర్షాలకు బెంగాల్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి.

Aug 04, 2021 | 11:44

అమరావతి: మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరైంది.