News

Aug 04, 2021 | 10:19

న్యూడిల్లీ : ఢిల్లీలో 'హత్యాచారానికి' గురైన తొమిదేళ్ల బాలిక కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం పరామర్శించారు.

Aug 04, 2021 | 10:19

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

Aug 04, 2021 | 09:05

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఉన్న ప్రముఖ టివి చానల్‌ సత్యం ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కార్యాలయంలోకి దూసుకు వచ్చి..

Aug 04, 2021 | 08:32

బీజింగ్‌ : చైనాలోని తియాన్‌జిన్‌ నగరంలో భారత్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి హత్యకు గురయ్యాడు.

Aug 04, 2021 | 08:15

న్యూయార్క్‌ : న్యూయార్క్‌ గవర్నర్‌ అండ్రూ క్యూమోపై వచ్చిన లైంగిక ఆరోపణలు వాస్తమేనని  అటార్నీ జనరల్‌ లిటిషియా జేమ్స్‌ మంగళవారం ప్రకటించారు.

Aug 04, 2021 | 07:46

బమాకో: ఆఫ్రికా దేశమైన దక్షిణ మధ్య మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Aug 04, 2021 | 07:13

మహిళల హాకీజట్టు పతకంపై ఆశలు రేపుతోంది. ఏమాత్రం అంచనాల్లేకుండా ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన జట్టు గ్రూప్‌ లీగ్‌ తొలి మూడు మ్యాచుల్లో ఓడినా..

Aug 04, 2021 | 07:06

న్యూఢిల్లీ : అమెరికాతో అణు ఒప్పందం భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర విదేశాంగ విధానంపై రాజీ పడేదిగా ఉన్నందునే వామపక్షాలు దానిని వ్యతిరేకించాయ

Aug 04, 2021 | 07:00

ప్రజాశక్తి-శీశైలం ప్రాజెక్టు/గుంటూరు జిల్లా ప్రతినిధి : శ్రీశైలంకు క్రమంగా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

Aug 04, 2021 | 06:57

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో ప్రధానంగా పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం వెల్లడించారు.

Aug 03, 2021 | 22:11

*  నిర్ణయం తీసుకున్న తరువాత అభిప్రాయాలేమిటి ? పిడిఎఫ్‌ నిరసన