ప్రజాశక్తి -పొదలకూరు : పొదలకూరు పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డ్లో మంగళవారం నిమ్మ తోటల సస్యరక్షణ పై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఐఒ బి.
ప్రజాశక్తి-కందుకూరు : అంబేద్కరిస్టు, సాహిత్య కారుడు, సామాజిక వేత్త, విద్యావంతుడైన నూకతోటి ప్రసాద్ మృతి బహుజన సమాజానికి తీరనిలోటని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు.
ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకు సాగుత
ప్రజాశక్తి-కందుకూరు :మెగాస్టార్ చిరంజీవి 68వ జన్మదిన వేడుకలు మంగళవారం కోవూరు రోడ్డులో ఉన్న మానసిక వికలాంగుల పాఠశాలలో జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
ప్రజాశక్తి - లింగసముద్రం :లింగసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమ్మడిశెట్టి మాధవరావు, ఉపాద్యాయులు ఎంఎల్ఎ మహీధర్రెడ్డిని కోరారు.