Potti sriramulu nellor

Aug 28, 2023 | 20:31

ప్రజాశక్తి - నెల్లూరు : ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ ఎన్నికల అధికారులను హెచ

Aug 28, 2023 | 19:01

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో 50 ఏళ్ల క్రితం చంద్రునిపై కాలు మోపడం జరిగిందని, ఇదేదో తన ఘనతగా ప్రధాని నరేంద్ర మోడీ డప్పుకోట్టుకొంటుండడం విడ్డూరంగా వుందని మా

Aug 28, 2023 | 18:50

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :రీ సర్వేతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్లయిందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధ, సర్పంచ్‌ తలమంచి సురేంద్ర బాబు పేర్కొన్నారు.

Aug 28, 2023 | 18:45

ప్రజాశక్తి-గుడ్లూరు :రీ సర్వే చేసే సమయంలో తనకు రావాల్సిన 50 సెంట్లు పొలం ఇప్పించాలని గుడ్లూరు మండలం పరకంటిపాడులో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో సుబ్బరాయుడు అనే రైతు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్

Aug 28, 2023 | 18:43

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణం గ్రామదేవత అంకమ్మ తల్లి దేవాలయం పున: నిర్మాణం లో భాగంగా ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి పిలుపుమేరకు భక్తులు విరాళాలను సమర్పిస్తున్నారు.

Aug 28, 2023 | 18:41

ప్రజాశక్తి-కందుకూరు :పట్టణంలోని మురుగు కాలవలు మురుగుతో నిండి వున్నాయి. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రక్కన ఉన్న మురుగు కాలువ దుస్థితి అద్వానంగా ఉంది.

Aug 28, 2023 | 18:38

ప్రజాశక్తి-కందుకూరు :ప్రముఖ సూపర్‌ స్పెషాలిటీ ఒంగోలు ఉపాస్‌ హాస్పటల్‌ వారి ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్తోస్కోపీ, మోకాళ్ల చిప్పల మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్‌ ప్రకాష్‌ చవల ఆధ్వర్యంలో ఆత

Aug 27, 2023 | 20:24

ప్రజాశక్తి-నెల్లూరు :స్థానిక 13వ డివిజన్‌ పరిధిలోని యలమవారిదిన్నె ప్రాంతంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో రాజన్న గుండె భరోసా (ఉచిత గుండె వైద్య శిబిరం) నిర్వహించారు.

Aug 27, 2023 | 20:22

ప్రజాశక్తి-నెల్లూరు : రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్‌, వడ్డిపాళెం లో ఆదివారం మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం నిర్వహించారు.

Aug 27, 2023 | 20:10

ప్రజాశక్తి-కందుకూరు :ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 30 నుంచి నిర్వహించే సమరభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పిలుపునిచ్చారు.

Aug 27, 2023 | 20:08

ప్రజాశక్తి -పొదలకూరు :మండలంలోని మొగల్లూరులో వైసిపిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి.

Aug 27, 2023 | 20:04

ప్రజాశక్తి-ఉలవపాడు : నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెంచిన కరెంట్‌ ఛార్జీల భారాలను తగ్గించాలని, ఉద్యోగాలివ్వాలని, గిరిజనులకు శ్మశాన స్థలాలు ఇవ్వాలని, ఉలవపాడులోని డ్రెయినేజీ కాలువు సమస్యను పరి