ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణం ఒకటో వార్డు జనార్ధన్ కాలనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛారింజ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించారు.
ప్రజాశక్తి-కందుకూరు :ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పట్టణ ముస్లిం నాయకులకు కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాశక్తి-కందుకూరు : పట్టణ గ్రామ దేవత అంకమ్మ తల్లి దేవాలయం పున: నిర్మాణంలో భాగంగా కందుకూరుకు చెందిన పరిమి తిరుపతమ్మ వారి కుమారులు నాగేంద్రబాబు, రఘురామ్ రూ 31,116 నగదును ఆలయ ప్రాం