Potti sriramulu nellor

Jul 01, 2023 | 22:05

పెంచిన విద్యుత్‌ ఛార్జీలు రద్దు చేయాలి

Jul 01, 2023 | 20:01

ప్రజాశక్తి-కందుకూరు :నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు వద్దకు నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేరింది.

Jul 01, 2023 | 19:57

ప్రజాశక్తి-కందుకూరు :దేశ వ్యాప్తంగా సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టిన కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామ యువ కుడు వెంకట్‌ దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుక

Jul 01, 2023 | 19:02

ప్రజాశక్తి-కందుకూరు : జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం కందుకూరు జనార్ధన కాలనీ ఒకటో సచివాలయంలో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించినారు.

Jul 01, 2023 | 18:59

ప్రజాశక్తి-ఉలవపాడు : ఇటీవల రాష్ట్ర పభుత్వం వివిధ రూపాల్లో ప్రజలపై వేస్తున్న విద్యుత్‌ ఛార్జీల భారాలను తగ్గించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ,సిఐటియు ఆధ్వర్యం

Jun 29, 2023 | 21:43

ప్రజాశక్తి-నెల్లూరు : టిడిపి యువజన నాయకులు 47వ డివిజన్‌ ఇన్‌ఛార్జి ధర్మవరం గణేష్‌ కుమార్‌ ఆద్వర్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర త్వరగా కోలుకోవాలంటూ 101 టెంకాయలతో పూజలు చేపట్టారు.

Jun 29, 2023 | 21:42

ప్రజాశక్తి-నెల్లూరు :నగర నియోజ కవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరుగు తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 313వ రోజున 9వ డివిజన్‌ నవాబుపేట నజీర్‌ తోటలో చేపట్టారు.

Jun 29, 2023 | 21:39

పజాశక్తి- ఉలవపాడు :మండల కేంద్రమైన ఉలవపాడులో బక్రీదు సందర్భంగా గురువారం స్థానిక ఈద్గా వద్ద ముస్లిములు వేడుకలు నిర్వహించారు. మౌలానా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Jun 29, 2023 | 21:32

ప్రజాశక్తి- వెంకటాచలం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో వైసిపి నాయకుల గుండెల్లో రైళ్ల

Jun 29, 2023 | 19:17

ప్రజాశక్తి-కందుకూరు :అంకమ్మ తల్లిదేవాలయ పునర్‌నిర్మాణం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి, భక్తుల సంకల్పంతో శరవేగంగా పూర్తి కావస్తోంది.

Jun 29, 2023 | 19:01

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :సురక్ష పథకం కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్‌ హమీద్‌ గురువారం సర్వే ప్రక్రియను పరిశీలించారు.

Jun 29, 2023 | 18:59

ప్రజాశక్తి- వెంకటాచలం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో వైసిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టిడిపి మం