ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : జగనన్న సురక్ష సర్వే కార్యరకమంలో మండలంలోని ఇస్కపాలెం సచివాలయం జిల్లా స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని సచివాలయాల ఇన్ఛార్జి తలమంచి సురేంద్ర బాబు పేర్కొన్నారు.
ప్రజాశక్తి - లింగసముద్రం :జగనన్న సురక్ష లాంటి పథకం దేశంలో ఎక్కడ లేదని, ప్రజలకు నేరుగా అవసరమైన సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఈ పథకాని తీసుకొచ్చినట్లు ఎంఎల్ఎ మానుగుంట మహీధర
ప్రజాశక్తి - వెంకటాచలం : అర్హులందరికీ సంక్షేమ పథకాల అందించడమే లక్ష్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.