Potti sriramulu nellor

Aug 16, 2023 | 19:33

సర్టిఫికెట్లు అందజేస్తున్న దృశ్యం ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

Aug 16, 2023 | 19:31

విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతి

Aug 16, 2023 | 12:45

నెల్లూరు రూరల్‌ : నెల్లూరు రూరల్‌ లోని డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ...

Aug 15, 2023 | 20:56

ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన విధానం మార్పు చేశామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Aug 15, 2023 | 20:50

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కష్ణారెడ్డిపాలెం గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.

Aug 15, 2023 | 20:46

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Aug 15, 2023 | 20:42

ప్రజాశక్తి - లింగసముద్రం :విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్‌ఒ శ్రీనివాసరావును సన్మానించారు.

Aug 15, 2023 | 20:39

ప్రజాశక్తి-ఉలవపాడు :ఉలవపాడు మాజీ ఉపసర్పంచి, సీనియర్‌ టిడిపి నాయకుడు దగ్గుమాటి మాల్యాద్రి సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. కొల్లూరుపాడు గ్రామం ఎస్సీ కాలనీలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.

Aug 15, 2023 | 20:37

ప్రజాశక్తి -వెంకటాచలం :మండలంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థల్లో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

Aug 15, 2023 | 20:35

ప్రజాశక్తి -కందుకూరు :ప్రకాశం ఇంజినీరింగ్‌ విద్యార్థులు దాదాపు అన్ని దేశాల్లో ఏదో ఒక స్థాయిలో 'ప్రకాశం' కుటుంబానికి స్వాగతం పలికే స్థితిలో ఉన్నారని కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య తెలి

Aug 15, 2023 | 20:29

ప్రజాశక్తి -పొదలకూరు : స్థానిక శ్రీ గాయత్రి విద్యామందిర్‌ లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Aug 15, 2023 | 20:25

ప్రజాశక్తి -ముత్తుకూరు :దేశాభివద్ధికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని అదాని కష్ణపట్నం పోర్టు సీఈవో జి జె రావు వెల్లడించారు.