ప్రజాశక్తి-ఆదోని : సీపీఎస్ రద్దుకు జిపిఎస్ ప్రత్యామ్నాయం కాదని, పాత పెన్షన్ విధానం కావాలని ఎస్టీయు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్దుబాటు పేరుతో పెంచిన కరెంటు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దే