Visakapatnam

Sep 02, 2022 | 23:08

ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలోని పలు గ్రామాల్లో పాడి పశువులకు లంపి చర్మ వ్యాధి లక్షణాలపై పాండ్రింగి పశువైద్యాధికారిణి ఆర్‌.అనుపమ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

Sep 02, 2022 | 23:04

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని వైసిపి, కాంగ్రెస్‌ నేతలు ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Sep 02, 2022 | 22:55

ప్రజాశక్తి -గాజువాక :కబ్జా కోరల నుంచి అప్పన్న కాలనీ దోబీఘాట్‌ను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రజక వత్తిదారుల సంఘం, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాజువాక జోనల్‌ కార్యాలయం ఎదుట శ

Sep 01, 2022 | 23:37

సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌

Sep 01, 2022 | 23:35

ప్రజాశక్తి- సీతమ్మధార : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా 25వ వార్డు పార్టీ అధ్యక్షులు సమ్మెట్ల వెంకటేష్‌ ఆధ్వర్యంలో సీతంపేట రెల్లివీధిలో నిర్వహించిన మెగా వైద్యశిబి

Sep 01, 2022 | 23:33

ప్రజాశక్తి -ఆనందపురం: నీరు పారే గెడ్డలను అక్రమించేసి, కప్పేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనందపురం రైతులు కోరతున్నారు.

Sep 01, 2022 | 23:30

ప్రజాశక్తి -భీమునిపట్నం : పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి, విదేశాలకు అక్రమంగా తరలించడం ద్వారా కొంతమంది వైసిపి నేతలు సొమ్ము చేసుకుంటున్నారని టిడిపి నేతలు ధ్వజమెత

Sep 01, 2022 | 23:27

42వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

Sep 01, 2022 | 23:24

ప్రజాశక్తి -భీమునిపట్నం     జివిఎంసి నాలుగో వార్డు చేపలుప్పాడలో అన్యాక్యాంటీన్‌ నమూనాలో తీర్చిదిద్దిన మండపంలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sep 01, 2022 | 23:22

ఉపాధ్యాయులకు సంఘీభావంగా స్టీల్‌ సిఐటియు ధర్నా

Sep 01, 2022 | 23:16

-ఇంక్యుబేటర్‌ మేనేజర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం ప్రారంభం -మూడు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు

Sep 01, 2022 | 23:14

ప్రజాశక్తి- విశాఖపట్నం : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలలో జాతీయ స్థాయి మూట్‌ కోర్టు పోటీలు గురువారం ప్రారంభం అయ్యాయి.