Visakapatnam

Sep 12, 2022 | 23:57

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ కార్మికులకు పెరిగిన లాభాలకనుగుణంగా బోనస్‌/ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని స్టీల్‌ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.అయోధ్యరామ్‌, వైటి.దాస్‌ యా

Sep 12, 2022 | 23:55

ప్రజాశక్తి -ఆనందపురం: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు నిర్మించి, మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి విడుదల రజని పేర్కొన్నారు.

Sep 12, 2022 | 23:54

ప్రజాశక్తి-విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర తెలుగు అకాడమి చైర్‌పర్సన్‌ ఎన్‌.లక్ష్మీపార్వతి సోమవారం సందర్శించారు. వీసీ ఆచార్య ప్రసాదరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Sep 12, 2022 | 23:51

ప్రజాశక్తి- పిఎం పాలెం, మధురవాడ : జివిఎంసి 5, 6, 7వార్డుల పరిధిలో ఉన్న పిఎం.పాలెం, కొమ్మాది, స్వతంత్రనగర్‌, మారికవలసలో సుమారు రూ.4 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల

Sep 11, 2022 | 23:40

ప్రజాశక్తి -కంచరపాలెం : యువతకు ఉద్యోగాలు కల్పించాలని డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా మహాసభలో వక్తలు డిమాండ్‌చేశారు.

Sep 11, 2022 | 23:38

ప్రజాశక్తి-ఉక్కునగరం : పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరాజు పేర్కొన్నారు.

Sep 11, 2022 | 23:25

ప్రజాశక్తి-సింహాచలం: అన్ని బంధాల కన్నా భాషా బంధం గొప్పదని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.

Sep 11, 2022 | 23:24

ప్రజాశక్తి -తగరపువలస : స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాల సలహా బోర్డును ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన ఈ నెల 20న కలెక్టర్‌ కార్యాలయం

Sep 11, 2022 | 23:22

ప్రజాశక్తి -తగరపువలస : చిట్టివలస ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఈ నెల 5న ప్రారంభమైన ఉత్తరాంధ్ర స్థాయి ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్‌ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.

Sep 11, 2022 | 00:28

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 7వ పే కమిషన్‌ ఆమోదించిన ప్రకారం నేటి ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీసవేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల

Sep 11, 2022 | 00:24

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : కార్మిక, ప్రజా సంఘాల ఐక్యతతో, రాజకీయ పార్టీల అండతో సమైక్యంగా పోరాడి స్టీల్‌ ప్లాంటును ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకుంటామని వైఎస్‌ఆర్‌టియుసి నాయకుడు వై.మస్త

Sep 10, 2022 | 23:23

ప్రజాశక్తి- విశాఖపట్నం: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్సర్‌) వేదికగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెడిక