Visakapatnam

Sep 21, 2022 | 00:02

ప్రజాశక్తి -ఆనందపురం : నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మధురవాడ క్రైమ్‌ సిఐ డి.రమేష్‌ సూచించారు.

Sep 20, 2022 | 23:59

ప్రజాశక్తి -మధురవాడ : భవిష్యత్తులో విద్యుత్తు, సౌరశక్తి ఆధారిత వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రముఖ సంప్రదాయేతర ఇంధన వనరుల నిపుణుడు, త్రిపుర రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఇ

Sep 20, 2022 | 23:57

   ప్రజాశక్తి -ఆనందపురం : ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహనకు వేములవలస సచివాలయ సిబ్బంది, విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు.

Sep 19, 2022 | 23:48

   ప్రజాశక్తి-ఉక్కునగరం : దేశంలో ఇద్దరు ముగ్గురు కార్పొరేట్‌ వ్యాపారుల కోసం బిజెపి ప్రభుత్వ పెద్దలు దేశ సంపదను దోచిపెడుతున్నారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు విమర్శ

Sep 19, 2022 | 23:45

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : విశాఖ నగర పరిధి గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో 2022 జులై 26, సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో జరిగిన రెండు హత్యలు, ఒక హత్యాయత్నం కేసులను ఛేదించామని క్రైమ్‌ డి

Sep 19, 2022 | 23:42

విశాఖపట్నం : స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీ ఓపెన్‌ కాకూడదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున

Sep 19, 2022 | 23:33

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఙవిఎంసి రెండో వార్డు కార్పొరేటర్‌ గాడు చిన్ని కుమారి లక్ష్మి సోమవారం బ్యాంక్‌ కాలనీ, మామిడిపాలెం, బోరపేట, రాయిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

Sep 19, 2022 | 23:29

ప్రజాశక్తి- పెందుర్తి : ఒక పక్క విధులను నిర్వర్తిస్తూనే, మరోపక్క అనాథలా పడి ఉన్న అపరిచిత వృద్ధురాలికి సపర్యలు చేయడం ద్వారా హోంగార్డు కళ తన మానవత్వాన్ని చాటుకుంది.

Sep 19, 2022 | 23:25

ప్రజాశక్తి -తగరపువలస : చిట్టివలస జ్యూట్‌ మిల్లు క్వార్టర్లలో నివాసితులందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని సిఐటియు నేతలు కోరారు.

Sep 19, 2022 | 23:21

ప్రజాశక్తి -మాధవధార : 50వ వార్డు సాయిరాంనగర్‌లో రూ.19.50 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రెయిన్స్‌, కల్వర్టులు, రోడ్డు పనులకు వార్డ్‌ కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌ సోమవారం శంకుస్థా

Sep 19, 2022 | 23:19

ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టు యాజమాన్యం కక్షసాధింపుతో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గంగవరం పోర్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సిఐటియు ఉపాధ్యక్షులు కొవిరి అప్ప

Sep 19, 2022 | 23:17

ప్రజాశక్తి- సీతమ్మధార: సమాజ సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీసిన సినిమాలకు అవార్డులు రావడం ఆనందంగా ఉందని కామెడీ క్లబ్‌ వ్యవస్థాపక కార్యదర్శి ఏమండీ ఈశ్వరరావు అన్నారు.