Visakapatnam

Oct 21, 2022 | 11:37

ప్రజాశక్తి - విశాఖ : స్థానిక ఉడా చిల్డ్రన్‌ ధియేటర్‌ నందు శుక్రవారం ఉదయం 8 గంటలకు రక్త దాన శిబిరాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌. విశ్వనాథన్‌ ప్రారంభించారు.

Oct 20, 2022 | 23:33

ప్రజాశక్తి- పెందుర్తి: అధికార వైసిపి నేత, మార్కెట్‌ కమిటీ సభ్యురాలి భర్త సన్నీ మద్యం మత్తులో గురువారం నడిరోడ్డుపై వీరంగం సష్టించారు.

Oct 20, 2022 | 23:28

ప్రజాశక్తి- ఆనందపురం : మండలంలో బోని, సిర్లపాలెం గ్రామాలలో ఈక్రాప్‌ నమోదును జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున గురువారం ఆకస్మికంగా సందర్శించి తనికీ చేశారు.

Oct 20, 2022 | 23:25

ప్రజాశక్తి- ఉక్కునగరం : ఈ నెల 29న జరగనున్న స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ సొసైటీ ఎన్నికల్లో మూడు ప్రధాన యూనియన్ల తరపున నామినేషన్లు దాఖలయ్యాయి.

Oct 20, 2022 | 23:16

జాతీయస్థాయి క్రీడల్లో ఇద్దరికి స్వర్ణ, కాంస్య పతకాలు

Oct 20, 2022 | 23:14

ప్రజాశక్తి -గాజువాక : 87వ వార్డు, వడ్లపూడి ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుచేయాలని జివిఎంసి కమిషనర్‌ రాజబాబుకు గురువారం ఆ వార్డు వైసిపి నేతలు దామోదర్‌, దానప్పలు, గోవిందు వ

Oct 19, 2022 | 23:47

ప్రజాశక్తి-విశాఖపట్నం : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణి, బాలింతలకు కార్పరేట్‌ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.మల్లికార్జున చెప్పారు.

Oct 19, 2022 | 23:45

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : పోలీసులు, అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నష్టపోతున్నామని పూర్ణా మార్కెట్‌ వ్యాపారులు బుధవారం దుకాణాలను మూసివేసి బంద్‌ పాటించారు.

Oct 19, 2022 | 23:03

ప్రజాశక్తి- సీతమ్మధార : 54వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సచివాలయ సమస్యపై జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు వినతిపత్ర

Oct 19, 2022 | 23:00

ప్రజాశక్తి -భీమునిపట్నం :విద్యార్థి దశ నుంచే శాస్త్రసాంకేతిక అంశాలపై అవగాహన కలిగి, పట్టుసాధించాలని నేవల్‌ సైంటిస్ట్‌ దాసరి సాంబయ్య విద్యార్థులకు సూచించారు.

Oct 19, 2022 | 22:58

ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని శొంఠ్యాం దరి నడింపల్లి సత్యనారాయణరాజు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌ఆర్‌ఐటి) కళాశాలలో క్లీన్‌ ఇండియా2.0లో భాగంగా బుధవారం స్వచ్ఛభారత్‌ నిర్

Oct 19, 2022 | 22:54

ప్రజాశక్తి -గాజువాక : భెల్‌ కార్మికులకు స్పెషల్‌ ఇన్సెంటివ్‌ను తక్షణమే చెల్లించాలని కోరుతూ భెల్‌ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం రెండోరోజున నిరసన కొనసాగించారు.