Visakapatnam

Oct 27, 2022 | 23:28

ప్రజాశక్తి -ఆనందపురం : విద్యార్థులకు సరళమైన రీతిలో బోధనను అందించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని ఆనందపురం ఎంపిపి డాక్టర్‌ మజ్జీ శారద ప్రియాంక తెలిపారు.

Oct 27, 2022 | 23:25

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా బోధించాలని డిఇఒ ఎల్‌.చంద్రకళ సూచించారు.

Oct 27, 2022 | 23:23

ప్రజాశక్తి -మధురవాడ : పారిశ్రామిక, రక్షణ రంగాలలో ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సంవృద్ధి దిశగా భారతదేశం ఎదుగుతుందని ఎన్‌ఎస్‌టిఎల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ టివిఎస్‌.గణేష్‌కుమార్‌ పేర్క

Oct 27, 2022 | 23:21

ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ పార్కులో అభివృద్ధి పనులను జివిఎంసి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి గురువారం సాయంత్రం పరిశీలించారు.

Oct 27, 2022 | 09:28

ప్రజాశక్తి-విశాఖ : అసైన్డ్ చట్టానికి తూట్లు పోడుస్తూ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను పెద్దలకు, అప్పజెప్పె ప్రభుత్వ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసా

Oct 26, 2022 | 23:44

ప్రజాశక్తి-విశాఖపట్నం : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.

Oct 26, 2022 | 23:42

   ప్రజాశక్తి-ఉక్కునగరం, విశాఖ : విశాఖ ఉక్కు ప్రభుత్వరంగంలోనే కొనసాగుతుందని ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు ముందే ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశార

Oct 26, 2022 | 23:11

మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షుడు పల్లా

Oct 26, 2022 | 22:56

ప్రజాశక్తి- విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛత 2.0 కార్యక్రమంలో భాగంగా లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఎల్‌అండ్‌డిసి)లో కొత్తగా అభివృద్ధి చేసిన కౌశల్‌ పార్

Oct 26, 2022 | 22:53

ప్రజాశక్తి - ఆరిలోవ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుపై తోటగరువు టిడిపి కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

Oct 26, 2022 | 22:52

ప్రజాశక్తి -భీమునిపట్నం : సమీకత సాగు, వ్యవసాయ పరివర్తన పథకంలో భాగంగా జివిఎంసి నాలుగో వార్డు కొత్తూరు పిసిఆర్‌ ల్యాబ్‌ వద్ద బుధవారం ఆక్వా రైతులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు.

Oct 26, 2022 | 22:50

ప్రజాశక్తి - ఆరిలోవ : స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వివిధ ఆటల పోటీల్లో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.