Visakapatnam

Apr 03, 2023 | 23:30

విశాఖ జిల్లాలో మొదటి రోజు పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభయ్యాయి. పరీక్షా కేంద్రాలను డిఇఒ, కలెక్టర్‌, అబ్జర్వర్‌, స్క్వాడ్‌ బృందాల సభ్యులు సందర్శించారు.

Apr 03, 2023 | 23:28

ప్రజాశక్తి -గాజువాక : సిపిఎం సీనియర్‌ నాయకులు జి.సుబ్బారావు మృతిచెందడంతో షీలానగర్‌లోని ఆయన కుటుంబాన్ని సిపిఎం విజయనగరం జిల్లా పూర్వ కార్యదర్శి బి.కృష్ణమూర్తి సోమవారం పరామర్శించారు.

Apr 03, 2023 | 23:27

ప్రజాశక్తి- ములగాడ : మహిళలు తీరిక సమయాల్లో గ్రంథాలయాలకు వెళ్లాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ కొండా రమాదేవి సూచించారు.

Apr 03, 2023 | 12:54

విశాఖ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొడదాం... అంటూ...

Apr 03, 2023 | 00:09

ప్రజాశక్తి-గాజువాక : గంగవరం పోర్టు కార్మికుల ఆత్మహత్యలను ఆపాలని, కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలని అఖిలపక్ష రాజకీయ, కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌చేశారు.

Apr 03, 2023 | 00:05

ప్రజాశక్తి -కంచరపాలెం : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదలచేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్‌ఎన్‌.రాజు డిమాండ్‌ చేశారు.

Apr 03, 2023 | 00:03

ప్రజాశక్తి-సింహాచలం: సింహాద్రి అప్పన్న వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారిని ఆదివారం వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపారు.

Apr 02, 2023 | 00:33

ప్రజాశక్తి -యంత్రాంగం

Apr 02, 2023 | 00:31

ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం మండల కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న పౌల్ట్రీ కాంప్లెక్స్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం సందర్శించారు.

Mar 30, 2023 | 23:45

ప్రజాశక్తి- మధురవాడ : యానిమేషన్‌ సాయంతో ఇంజినీరింగ్‌ విద్యాబోధన ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే అవకాశంఉందని గీతం రిజిస్ట్రార్‌ ఆచార్య డి.గుణశేఖరన్‌ అన్నారు.

Mar 30, 2023 | 23:43

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఆవిర్భావం నుంచి గడచిన 36ఏళ్లుగా 14,065 సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తూ, రూ.387కోట్ల వార్షిక టర్నోవర్‌తో, ఏటా ఆడిట్‌ వర్గీకరణలో 'ఏ' గ్రేడ్‌ సొసైటీగా స్టీల్‌ప్

Mar 30, 2023 | 23:40

మోడీ విధానాలను ఓడించడమే లక్ష్యంగా 5న చలో ఢిల్లీ జయప్రదం చేయండి