Visakapatnam

May 09, 2023 | 23:46

      ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 96వ వార్డు పరిధి సిఐటియు కార్యాలయంలో మేడే వారోత్సవాలను నిర్వహించారు.

May 09, 2023 | 00:23

ప్రజాశక్తి- ములగాడ : హెచ్‌పిసిఎల్‌ ఎల్‌పిజి బాట్లింగ్‌ ప్లాంట్‌లో ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం...

May 09, 2023 | 00:21

ప్రజాశక్తి-పెందుర్తి: రాజస్థాన్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తోందని, ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవ్వాలని ఎపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి అ

May 09, 2023 | 00:19

ప్రజాశక్తి -గాజువాక : పెదగంట్యాడ వికాస్‌నగర్‌ ఆర్‌జిఐ స్టేడియంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల వికలాంగుల చదరంగం పోటీలు సోమవారం ముగిశాయి.

May 09, 2023 | 00:17

ప్రజాశక్తి-సింహాచలం: బిఆర్‌టిఎస్‌ బాధితులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు.

May 08, 2023 | 00:19

ప్రజాశక్తి -యంత్రాంగం

May 08, 2023 | 00:15

ప్రజాశక్తి-తగరపువలస: 'అమ్మ ఒడి, ఆసరా తదితర పథకాల కోసం మీరు వేసే నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, కార్మికులకు స్వయంగా వారే బటన్‌ నొక్కే శక్తిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలుండాలని ముఖ్యమంత్రి

May 08, 2023 | 00:10

ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం పెద నాగమయ్యపాలెంలో శిథిలావస్థకు చేరిన తుపాను రక్షిత భవనాన్ని పునర్నిర్మించాలని, లేదా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేసిన నిధులు రూ.1

May 08, 2023 | 00:08

ప్రజాశక్తి-భీమునిపట్నం : సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ డైట్‌ విద్యార్థులకు సూచించారు.

May 08, 2023 | 00:04

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్యాన పంటలు ఏ మేరకు దెబ్బతిన్నాయో తెలుసుకునేందుకు ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్‌ పివి.రమణ, జిల్లా ఉద్యాన అధికారి కె.మన్మధరావు, డివిజన

May 07, 2023 | 23:54

ప్రజాశక్తి-గొలుగొండ:నర్సీపట్నంకు చెందిన ఓ ప్రైవేటు బస్సులో 19 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని గొలుగొండ ఎస్‌ఇబి సిఐ రాజారావు పేర్కొన్నారు.

May 07, 2023 | 00:52

ప్రజాశక్తి -గోపాలపట్నం : హుదూద్‌ తుపాన్‌ సమయంలో సర్వం కోల్పోయిన నిరుపేదలకు తక్షణమే ఇళ్లు మంజూరుచేయాలని సిపిఎం గోపాలపట్నం డివిజన్‌ కమిటీ కార్యదర్శి బలివాడ వెంకటరావు డిమాండ్‌ చేశారు.