Visakapatnam

Jun 17, 2023 | 00:10

ప్రజాశక్తి -పిఎం.పాలెం : జివిఎంసి 7వ వార్డు పరిధి చంద్రంపాలెం, పాత పిఎం.పాలెం, కళానగర్‌ కాలనీల్లో రోడ్లు, సీసీ డ్రెయిన్ల అభివృద్ధి, వాంబే కాలనీ, దుర్గానగర్‌ కాలనీలో పార్కుల అభివృద్

Jun 17, 2023 | 00:08

ప్రజాశక్తి-మధురవాడ : అమెరికాలోని బోస్టన్‌లో గల నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంతో సంయుక్త అధ్యయనాలు జరపడానికి, బోధన, పరిశోధనలలో పరస్పర సహకారానికి ఆసక్తిని

Jun 15, 2023 | 10:26

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద ఎంవిపి కాలనీలోని రూ.25 కోట్లతో నిర్మించిన మల్టీ ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను సహానీ అ

Jun 15, 2023 | 00:34

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 47వ వార్డు పరిధి బాపూజీనగర్‌, అంబేద్కర్‌ ఎస్టేట్‌ ప్రాంతాల్లో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మెట్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు వార్డు కార్పొరేటర్‌ కంట

Jun 15, 2023 | 00:33

ప్రజాశక్తి-సింహాచలం: సింహాచల దేవస్థానానికి పవిత్రమైన వరాహ పుష్కరణిలో నిత్యం కలకలలాడే చేపలు కొద్దిరోజులుగా మండుతున్న ఎండలకు మృతిచెందుతున్నాయి. శనివారం చాలా చేపలు చనిపోయాయి.

Jun 14, 2023 | 21:15

చాపాడు : నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవే అనుసంధాన రోడ్డు కు భూములు కోల్పోతున్న రైతులు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు ను చుట్టుముట్టారు.

Jun 13, 2023 | 23:41

ప్రజాశక్తి- ములగాడ : ప్రజల మనిషి, సిపిఎం మల్కాపురం జోన్‌ నాయకులు కీర్తిశేషులు ధర్మిరెడ్డి రామునాయుడు రెండో వర్థంతిని 62వ వార్డు పరిధి దుర్గానగర్‌ గ్రౌండ్‌ ఆవరణలో నిర్వహించారు.

Jun 13, 2023 | 23:39

ప్రజాశక్తి-గాజువాక : నగరంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ చెప్పారు.

Jun 13, 2023 | 23:38

ప్రజాశక్తి-సీతమ్మధార : మాతృ మరణాలు లేకుండా పిహెచ్‌సి వైద్యాధికారులు దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.జగదీశ్వరరావు చెప్పారు.

Jun 13, 2023 | 10:50

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విశాఖపట్నం సెంటర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17, 18 తేదీలలో కాంటెక్‌ ఎక్స్‌ పో 2023 పేరు

Jun 12, 2023 | 00:19

ప్రజాశక్తి - గాజువాక : చెత్త పన్నుపై మరింత ఉధృతంగా పోరాటం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

Jun 12, 2023 | 00:16

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో ప్రథమ స్థానమే లక్ష్యంగా నగర ప్రజల సహకారంతో సాధిస్తామని మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు.