Visakapatnam

Jul 03, 2023 | 00:01

ప్రజాశక్తి- సింహాచలం: ఆషాడ పౌర్ణమి రోజున చేపట్టే గిరిప్రదక్షిణను ఆదివారం మధ్యాహ్నం దేవస్థానం ప్రచార రథానికి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.

Jul 02, 2023 | 23:56

ప్రజాశక్తి -పద్మనాభం : గ్రామాల్లో సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్వే నిర్వహిస్తామని జివిఎంసి 72వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు తెలిపారు.

Jul 01, 2023 | 23:54

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక బీచ్‌ రోడ్డు మార్టిన్‌ క్లే రెస్టారెంట్‌ మలుపు వద్ద శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలు దాటాక అదుపు తప్పి కారు బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చ

Jul 01, 2023 | 23:52

ప్రజాశక్తి-పద్మనాభం : పూర్వీకుల నుంచి సాగుచేసుకుంటున్న భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ పద్మనాభం మండలంలోని బర్లపేట గ్రామ రైతులు శనివారం ఆ భూముల వద్ద ధర్నా చేశారు.

Jul 01, 2023 | 23:47

ప్రజాశక్తి-సింహాచలం: సింహాద్రి అప్పన్న కొండ చుట్టూ ఆదివారం చేపట్టే సింహగిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Jun 30, 2023 | 00:10

ప్రజాశక్తి-సీతమ్మధార : జర్నలిస్టు తులసిచందును చంపుతానని బెదిరింపులు, భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పులను వ్యతిరేకిస్తూ విదసం ఐక్యవేదిక ఆధ్వర్యాన వివిధ దళిత సంఘాల నాయకు

Jun 30, 2023 | 00:02

ప్రజాశక్తి - ఆరిలోవ : ఇటీవల మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాల మేరకు 12వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జి ఒమ్మి అప్పలరాజు ఆధ

Jun 29, 2023 | 01:03

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద ఎంవిపి కాలనీలోని ఎఎస్‌ రాజా కాలేజీ గ్రౌండ్‌ పక్కన 1.10 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో జివిఎంసి నిర్మించిన మల్టీ ఇండోర్‌ స

Jun 29, 2023 | 01:02

ప్రజాశక్తి-విశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగనోన్మహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించే అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో విజయవా

Jun 29, 2023 | 01:00

ప్రజాశక్తి-విశాఖపట్నం : పిల్లల సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల ఎదుగుదల కోసం తల్లితండ్రులు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ

Jun 27, 2023 | 00:37

ప్రజాశక్తి-పెందుర్తి : నివాసమున్నచోటే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన పెందుర్తి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు.

Jun 27, 2023 | 00:30

ప్రజాశక్తి -తగరపువలస : చదువులో వెనుకబడిన విద్యార్థులకు అవసరమనుకుంటే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు సూచించారు.